Thursday, March 21, 2019

లింక్ వర్కర్స్ ప్రోగ్రాం, విజయనగరం ఆధ్వర్యములో హెచ్.ఐ.వి వ్యాధి గ్రస్తుల కుటుంబాలకు పౌష్టికాహార పంపిణి కార్యక్రమము

చైల్డ్ ఫండ్ ఇండియా - లింక్ వర్కర్స్ ప్రోగ్రాం, విజయనగరం ఆధ్వర్యములో హెచ్.ఐ.వి వ్యాధి గ్రస్తుల  కుటుంబాలకు పౌష్టికాహార పంపిణి కార్యక్రమము మార్చ్ 18 తేది నాడు స్థానిక యూత్ హాస్టల్ లో నిర్వహించాదమైనది. ఈ కార్యక్రమములో డా. జె. రవికుమార్, అదనపు జిల్లా వైద్య శాఖాధికారి (ఎయిడ్స్ & లేప్రోసి), విజయనగరం వారు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.  శ్రీ. ప్రోభాకర్ గారు, రాష్ట్ర ప్రోగ్రాం మేనేజర్, చైల్డ్ ఫండ్ ఇండియా, శ్రీ. పి. బాలాజీ, జిల్లా ప్రోగ్రమ్ మేనేజర్, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, శ్రీ ఏం. పద్మ, ప్రెసిడెంట్, విజయ పాజిటివ్ నెట్వర్క్ వారు అతిధులుగా పాల్గొన్నారు.  ఈ కర్యమములో 50 మంది హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు పౌష్టిక ఆహారము అందజేశారు.   ఈ పోవ్స్తికహారము లింక్ వర్కర్ దాతల దగ్గరనుంచి సేకరించినది.

 

No comments:

Post a Comment