Monday, December 24, 2018

లింక్ వర్కర్ స్కీం అద్వర్యం లో అక్కివరం గ్రామము లో ఉచిత వైద్య శిబిరం














తేదీ 22-12-2018 న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,  జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నిర్వహణ సంస్థ మరియు స్థానిక డెంకాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం  వారి సహకారము తో లింక్ వర్కర్ స్కీం అద్వర్యం లో అక్కివరం  గ్రామము లో  ఉచిత వైద్య శిబిరం నిర్వహించటం జరిగినది .   ఈ శిబిరం లో డెంకాడ  పీ. హెచ్. సి  డాక్టర్ సత్య వాణి  గారి  ఆద్వర్యంలో 150 మంది రోగులకు వైద్య పరీక్షలు మరియు 48 హెచ్  ఐ వి  రక్త పరీక్షలు  నిర్యహించారు . ఈ కార్యక్రమంలో చైల్డ్ ఫండ్ ఇండియా ప్రతినిధిలు జోనల్ సూపెర్వైజర్  జి.కన్నం నాయుడు, లింక్ వర్కర్ ఫై.సావిత్రి డెంకాడ  పీ. హెచ్. సి సిబ్బంది పాల్గొన్నారు. 





లింక్ వర్కర్ స్కీం ఆద్వర్యం లో ఉచిత వైద్య శిబిరం


తేదీ 21-12-2018 న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,  జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నిర్వహణ సంస్థ మరియు స్థానిక పిరిడి  హెల్త్ సెంటర్  వారి సహకారము తో లింక్ వర్కర్ స్కీం అద్వర్యం లో రంగరాయపురం  గ్రామము లో  ఉచిత వైద్య శిబిరం నిర్వహించటం జరిగినది .   ఈ శిబిరం లో పిరిడి పీ. హెచ్. సి  డాక్టర్ విజయ మోహన్  గారి ఆద్వర్యంలో 150 మంది రోగులకు వైద్య పరీక్షలు మరియు 48 హెచ్  ఐ వి  రక్త పరీక్షలు  నిర్యహించారు . ఈ కార్యక్రమంలో చైల్డ్ ఫండ్ ఇండియా ప్రతినిధిలు డి. ఆర్ . పి  ఎస్ . అప్పల నాయుడు. జోనల్ సూపెర్వైజర్  టి. తిరుపతి రావు ,CLW Ch .నిర్మలా కుమారి మరియు  పిరిడి పీ. హెచ్. సి సిబ్బంది పాల్గొన్నారు .






Tuesday, December 18, 2018

హోలీ క్రాస్ సంస్థ, మక్కువ-ప్రపంచ ఎయిడ్స్ దినము కార్యక్రమము



హోలీ క్రాస్ సంస్థ, మక్కువ  గ్రామములో వారి కార్యాలయములో హెచ్.ఐ.వి వ్యాధి గ్రస్తులతో మరియు స్థానిక సామజిక వైద్యాధికారి మరియు పోలీస్ వారితో కలసి ప్రపంచ ఎయిడ్స్ దినము కార్యక్రమమును ఈ నెల 13 వ తెదిన నిర్వహించారు.  ఈ కార్యక్రమములో బాగముగా హెచ్.ఐ.వి భాదితులతో ర్యాలి మరియు  సమావేసము నిర్వహించి మరియు వారికీ పౌష్టిక ఆహారము అందించారు. 

సమావేశములో అతిదులుగా జిల్లా పాజిటివ్ నెట్వర్క్ ప్రెసిడెంట్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణా మానేజర్, సామజిక ఆరోగ్య కేంద్రం, మక్కువ వైధ్యధికారి, సబ్ ఇన్సెపెక్టర్, మక్కువ మరియు హోలి క్రాస్ సంస్థ మానేజర్ పాల్గొన్నారు.   

హోలీ క్రాస్ సంస్థ సిబ్బంది కొన్ని పాటల ద్వార హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై  అవగాహనా కలిగించారు అనంతరం కొంతమంది హెచ్.ఐ.వి తో  జీవిస్తున్న వారు వారియొక్క అనుభవాలను సంస్థ సహాయముల వలన వారి జీవితములో కలిగిన లాభాలను తెలియజేశారు.  సమావేశములో పాల్గొన్న అతిధులు హెచ్.ఐ.వి నివారణకు అందరు కృషి చేయాలనీ  తెలియజేసారు మరియు హోలీ క్రాస్ చేస్తున్న సేవలను కొనియాడారు.


ఈ హోలీ క్రాస్ సంస్థ ద్వార మక్కువ చుట్టు ప్రక్కల వున్నా 6 మండలాల లో నివసిస్తున్న సుమారు 260 హెచ్.ఐ.వి భదిత కుటుంబాలకు పోవ్స్తికహారము మరియు వారి పిల్లల చదువుల అవసరములను అందించుచున్నది.  ఈ కార్యక్రములో హెచ్.ఐ.వి తో జీవిస్తున్న వారు చాలా ఆనందము వ్యక్తము చేసారు.  

Wednesday, December 12, 2018

లింక్ వర్కర్ స్కీం ఆధ్వర్యము లో హెచ్. ఐ. వి/ ఎయిడ్స్ అవగాహనా కార్యక్రమాలు


 తేదీ 7 -12-2018 న పలగర  గ్రామము లో జోనల్ సూపర్ వైజర్ 
 జి. తిరుపతి రావు లింక్ వర్కర్ బి.ప్రసాద్ స్టాల్ ఆక్టివిటీ నిర్వహించటం మరియు కండోమ్ డెమోనిస్ట్రేషన్ చేసి హెచ్. ఐ. వి/ ఎయిడ్స్ మరియు సుఖః వ్యాధుల నివారణ లో కండోమ్ యొక్క అవసరం గురించి వివరించటం మరియు హెచ్. ఐ. వి/ ఎయిడ్స్ పట్ల   అవగాహన కల్పించే ఐ .ఈ .సి  మెటీరియల్ఇవ్వటం జరిగినది. 


Thursday, December 6, 2018

స్వదార్ గృహం-“హెచ్.ఐ.వి పరీక్షలు మరియు హెచ్ ఐ వి/ఎయిడ్స్ పై అవగాహనా కార్యక్రమము”

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అదేసముల మేరకు ఈ రోజు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యములో స్థానిక స్వదార్ గృహం(విభిన్న సమస్యల బాధిత మహిళల పునరావాస కేంద్రం), మహిళా ప్రాంగణం, మహిళలకు “హెచ్.ఐ.వి పరీక్షలు మరియు   హెచ్  వి/ఎయిడ్స్ పై అవగాహనా కార్యక్రమము”  నిర్వహించడమైనది. 

ఈ కార్యక్రమముకు శ్రీ. కే. నీలిమ గారు, జిల్లా మేనేజర్, యెన్.టి.అర్ నైపుణ్య అభివృద్ధి మరియు మహిళా సాధికర కేంద్రం, మహిళా ప్రాంగణం, ముక్య అతిదిగా పాల్గొన్నారు  శ్రీ. కే. నీలిమ గారు మట్లాడుతూ హెచ్  వి వ్యాధి నివారణలో యువత చురుకుగా పాల్గొనాలనిహెచ్  వి/ఎయిడ్స్ పై అవగాహనా కలిగివుండటమే కాకుండా పది మందికిఅవగాహనా కల్పించాలని కోరారు.
  

ఈ కార్యక్రములో మహిళ ప్రాంగణం లో నిర్వహిస్తున్న స్వదార్ గృహం లో వున్నా మహిళలు అందరకు హెచ్.ఐ.వి పరీక్షలు నిర్వహించాదమైనది అనంతరము పి బాలాజీజిల్లా ప్రోగ్రాం మేనేజర్జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థప్రసంగించారు ఈ సందర్బముగా అయన మాట్లాడుతూ     సమాజములో ఆడవారు హెచ్.ఐ.వి గురించి అవగాహనా కలిగివుండాలని, స్త్రీలు నిస్సహాయ స్టితి లో హెచ్.ఐ.వి కి గురి అవుతున్నారని, స్త్రీలు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ గురించి దైర్యముగా మాట్లాడాలని తెలియజేసారు. హెచ్  వి/ఎయిడ్స్ ఎలావ్యాపిస్తుంది మరియు హెచ్  వి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని  తెలియజేసారు.  సూదులు సిరంజిలురక్త మార్పిడి మరియు తల్లి నుండి బిడ్డకు హెచ్  వి సోకకుండా రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తగు జాగ్రత్తలు తీసుకుంటుందని,   సురక్షితము కాని శృంగారము కారణమూగా ఈ వ్యాధి ఎక్కువవగా సోకుతుందని తెలియజేసారు. యువత మంచి భవిష్యత్తుని హెచ్   వి బారిన పదనివ్వద్దని. పెళ్ళికి ముందు హెచ్  వి పరీక్షా చేయించు కోవటము పై విస్తృత చర్చ జరగాలనిపెళ్ళికి ముందు హెచ్  వి పరిక్ష అవసరము గుర్తించాలని,జిల్లలో కొంత మంది స్త్రీలు చిన్న వయస్సులో భర్తను హెచ్  వి వ్యాధి కారణముగా కోల్పోయీ  చాలా ఇబ్బందులు పడుతున్నారని దీనికి పరిష్కారము పెళ్ళికి ముందు హెచ్  వి పరీక్షా అని చెప్పారు.  నిర్లక్ష్య ప్రవర్తనతో జీవిస్తే ఎవ్వరైనా హెచ్  వి భారిన పడే అవకాసం వుందని.


హెచ్.ఐ.వి పరీక్షలు శ్రీ. దేముదమ్మ ఏ.యెన్.ఏం మరియు శ్రీ. నాయుడు, ప్రోగ్రాం మేనేజర్, అర్.ఈ.ఎస్ సంస్థ నిర్వహించారు. ఈ కార్యక్రమములో  శ్రీ. పి. బాలాజీజిల్లా ప్రోగ్రాం మేనేజర్,  శ్రీ. కే. నీలిమ గారు, జిల్లా మేనేజర్, యెన్.టి.అర్ నైపుణ్య అభివృద్ధి మరియు మహిళా సాధికర కేంద్రం, మహిళా ప్రాంగణం, శ్రీ. నాయుడు, ప్రోగ్రాం మేనేజర్, అర్.ఈ.ఎస్, శ్రీ. దేముదమ్మ ఏ.యెన్.ఏం మరియు శ్రీ.దమయంతి పాల్గొన్నారు. 

Wednesday, December 5, 2018


ఈ రోజు Dec 1st 2018 ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్బంగా పార్వతీపురం లో ర్యాలీ నిర్వహించటం జరిగింది. ఈ ర్యాలీని పార్వతీపురం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ - దొగ్గ మోహన్ గారు మరియు ఆసుపత్రి సూపరిండెంట్ నాగభూషణం గారు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ ర్యాలీ పార్వతీపురం ఏరియా ఆసుపత్రి  నుండి ఆర్.టి.సి కూడలి వరకు నిర్వహించడం జరిగింది.. ఎయిడ్స్ పై అవగాహన కొరకు 100 కు పైగా ఫ్ల కార్డ్స్ పై రాసిన నినాదాలను విద్యార్థి... విధ్యార్థినులు మరియు సిబ్బంది పలకడం జరిగింది. ర్యాలీ ఆర్టీసీ కూడలి వద్దకు చేరుకున్నాక విద్యార్థులు మరియు సిబ్బంది అంతా కలిసి మానవహారంగా ఏర్పడడం జరిగింది..అనంతరం చైర్మన్ గారు మరియు సూపరిండెంట్ గారు మరియు సిబ్బంది అంతా కలిసి ఎయిడ్స్ వ్యాధిని అరికట్టటాటానికై ప్రతీ ఒక్కరూ బాధ్యతను తీసుకోవాలని ప్రతిజ్ఞ చేయటం జరిగింది..
 ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి వివరాలు..

దొగ్గ మోహన్ గారు - Chairman
నాగభూషణం గారు - సూపరిండెంట్
అరుణకుమారి గారు - MO
YDO Net work - staff members
ART - staff members
ICTC - staff members
DSRC - staff members
Blood Bank - staff members
Hospital - staff members

     
 



 
                                        



Tuesday, December 4, 2018

వైదేహి డైట్ కళాశాలలో యువతకు హెచ్ ఐ వి/ఎయిడ్స్ పై అవగాహనా కార్యక్రమము

జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యములో  వైదేహి డైట్ కళాశాలలో, అయ్యన్న పేట,  “యువతకు హెచ్  వి/ఎయిడ్స్ పై అవగాహనా కార్యక్రమము”  నిర్వహించడమైనది. 

 ఈ కార్యక్రములో పి బాలాజీజిల్లా ప్రోగ్రాం మేనేజర్జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థప్రసంగించారు ఈ సందర్బముగా అయన మాట్లాడుతూ హెచ్  వి నివారణ ఆరోగ్య శాఖా ఒక్కరి బాధ్యతే కాదని దీనిలో యువత పాత్ర చాల కీలకమని.  హెచ్  వి/ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది మరియు హెచ్  వి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని  తెలియజేసారు.  సూదులు సిరంజిలురక్త మార్పిడి మరియు తల్లి నుండి బిడ్డకు హెచ్  వి సోకకుండా రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తగు జాగ్రత్తలు తీసుకుంటుందని,   సురక్షితము కాని శృంగారము కారణమూగా ఈ వ్యాధి ఎక్కువవగా సోకుతుందని తెలియజేసారు. యువత మంచి భవిష్యత్తుని హెచ్   వి బారిన పదనివ్వద్దని.

పెళ్ళికి ముందు హెచ్  వి పరీక్షా చేయించు కోవటము పై విస్తృత చర్చ జరగాలనిపెళ్ళికి ముందు హెచ్  వి పరిక్ష అవసరము గుర్తించాలనిజిల్లలో కొంత మంది స్త్రీలు చిన్న వయస్సులో భర్తను హెచ్  వి వ్యాధి కారణముగా కోల్పోయీ  చాలా ఇబ్బందులు పడుతున్నారని దీనికి పరిష్కారము పెళ్ళికి ముందు హెచ్  వి పరీక్షా అని చెప్పారు.  నిర్లక్ష్య ప్రవర్తనతో జీవిస్తే ఎవ్వరైనా హెచ్  వి భారిన పడే అవకాసం వుందని, A. B. C. ని ఆచరించడం ద్వార హెచ్.ఐ.వి. వ్యాధి సోకకుండా యువతను కాపాడవచ్చని తెలియజేసారు.  A. B. C. పై తాయారు చేసిన పోస్టర్ ను అందజేశారు. హెచ్  వి వ్యాధి నివారణలో యువత చురుకుగా పాల్గొనాలనిహెచ్  వి/ఎయిడ్స్ అవగాహనా కలిగివుండటమే కాకుండా పది మందికిఅవగాహనా కల్పించాలని కోరారు.