Monday, December 24, 2018

లింక్ వర్కర్ స్కీం ఆద్వర్యం లో ఉచిత వైద్య శిబిరం


తేదీ 21-12-2018 న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,  జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నిర్వహణ సంస్థ మరియు స్థానిక పిరిడి  హెల్త్ సెంటర్  వారి సహకారము తో లింక్ వర్కర్ స్కీం అద్వర్యం లో రంగరాయపురం  గ్రామము లో  ఉచిత వైద్య శిబిరం నిర్వహించటం జరిగినది .   ఈ శిబిరం లో పిరిడి పీ. హెచ్. సి  డాక్టర్ విజయ మోహన్  గారి ఆద్వర్యంలో 150 మంది రోగులకు వైద్య పరీక్షలు మరియు 48 హెచ్  ఐ వి  రక్త పరీక్షలు  నిర్యహించారు . ఈ కార్యక్రమంలో చైల్డ్ ఫండ్ ఇండియా ప్రతినిధిలు డి. ఆర్ . పి  ఎస్ . అప్పల నాయుడు. జోనల్ సూపెర్వైజర్  టి. తిరుపతి రావు ,CLW Ch .నిర్మలా కుమారి మరియు  పిరిడి పీ. హెచ్. సి సిబ్బంది పాల్గొన్నారు .






No comments:

Post a Comment