Wednesday, December 5, 2018


ఈ రోజు Dec 1st 2018 ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్బంగా పార్వతీపురం లో ర్యాలీ నిర్వహించటం జరిగింది. ఈ ర్యాలీని పార్వతీపురం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ - దొగ్గ మోహన్ గారు మరియు ఆసుపత్రి సూపరిండెంట్ నాగభూషణం గారు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ ర్యాలీ పార్వతీపురం ఏరియా ఆసుపత్రి  నుండి ఆర్.టి.సి కూడలి వరకు నిర్వహించడం జరిగింది.. ఎయిడ్స్ పై అవగాహన కొరకు 100 కు పైగా ఫ్ల కార్డ్స్ పై రాసిన నినాదాలను విద్యార్థి... విధ్యార్థినులు మరియు సిబ్బంది పలకడం జరిగింది. ర్యాలీ ఆర్టీసీ కూడలి వద్దకు చేరుకున్నాక విద్యార్థులు మరియు సిబ్బంది అంతా కలిసి మానవహారంగా ఏర్పడడం జరిగింది..అనంతరం చైర్మన్ గారు మరియు సూపరిండెంట్ గారు మరియు సిబ్బంది అంతా కలిసి ఎయిడ్స్ వ్యాధిని అరికట్టటాటానికై ప్రతీ ఒక్కరూ బాధ్యతను తీసుకోవాలని ప్రతిజ్ఞ చేయటం జరిగింది..
 ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి వివరాలు..

దొగ్గ మోహన్ గారు - Chairman
నాగభూషణం గారు - సూపరిండెంట్
అరుణకుమారి గారు - MO
YDO Net work - staff members
ART - staff members
ICTC - staff members
DSRC - staff members
Blood Bank - staff members
Hospital - staff members

     
 



 
                                        



No comments:

Post a Comment