ఈ రోజు అనగా తేదీ13 October, 2018 వ తేదీన RES -TI సంస్ద సిబ్బంది విజయనగరం లొ నిర్వహించిన HIV/AIDS బాదితులకు నూట్రిషన్ ఫుడ్ మరియు 2,000/- విలువైన వస్తువులు పంపిణి చేయడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో ప్రజలందరికి RES సంస్ద సిబ్బంది HIV/AIDS పై అవగాహన కలిగించటం జరిగింది. HIV/AIDS వ్యాధి నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో RES సంస్ద సిబ్బంది మరియు DAPUC సిబ్బంది మరియు Dist మేనేజర్ & రాష్ట్ర బాలల హక్కుల మెంబర్ కేసలి అప్పారావు పాల్గొనటం జరిగింది, అనంతరం . ఈ కార్యక్రమానికి RES సంస్ద యొక్క HRG లు మరియు సిబ్బంది పాలుగోన్నారు .


No comments:
Post a Comment