
డా. జే. రవికుమార్. అదనపు జిల్లా వైద్య శాఖాధికారి (ఎయిడ్స్ & లేప్రోసి) మరియు శ్రీ. యెన్. సాక్షి గోపాలరావు, జిల్లా సుపర్వైసర్ సాలూరు ప్రాంతములో వున్న 8 ప్రాధమిక ఆరోగ్య కేంద్రములలో పని చేస్తున్న ANM లకు స్థానిక ఫిలదల్పియ సమావేశ భవనములో హెచ్.ఐ.వి/ఎయిడ్స్ మరియు ఎస్.టి.ఐ వ్యాధులపై అవగాహన కల్పించారు. ముక్యముగా తల్లి నుంచి బిడ్డకు హెచ్.ఐ.వి సోకకుండా అనసరించవలసిన మార్గాలను మరియు మార్గదర్శకాలను తెలియజేసారు. ఒక్క బిడ్డకు కుడా తల్లి నుండి హెచ్.ఐ.వి సోకకుండా చేయవలసిన భాద్యత వైద్య ఆరోగ్య శాఖపై వుందని తెలియజేసారు. ఈ కార్యక్రమములో 100 వరకు ANM లకు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ మరియు ఎస్.టి.ఐ వ్యాధులపై అవగాహన కల్పించడమైనది.
No comments:
Post a Comment