విజయనగరం చైల్డ్ ఫండ్ ఇండియా-లింక్ వర్కర్ స్కీం ఆధ్వర్యం లోరంగప్పవలస గ్రామంలో ఉన్న శ్రీ పోలమాంబ పొదుపు సంఘ సభ్యులకు హెచ్. ఐ .వి /ఎయిడ్స్ పై అవగాహనా కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమములో జోనల్ సూపర్ వైజర్ జి.తిరుపతి రావు మరియు లింక్ వర్కర్ వెంకట రమణమ్మ పాల్గొన్నారు.
No comments:
Post a Comment